చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ రాక్షసపాలనను తరిమికొడదాం
28 Sep 2017 2:34 PM
తూర్పుగోదావరి: రాష్ట్రంలోని రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలంతా వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములు కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాష్రావు అన్నారు. రౌతు సూర్యప్రకాష్రావు ఆధ్వర్యంలో రాజమండ్రి ఐదో వార్డులో వైయస్ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలంతా విసుగుచెందారన్నారు. వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ప్రజలంతా ఆయన వెంట నడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కిరణ్కుమార్రెడ్డి, వీరబాబు, తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.