మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అన్ని వర్గాల సమస్యల పరిష్కారం వైయస్ జగన్ తోనే సాధ్యం
01 Dec 2016 4:49 PM
నెల్లూరు(నాయుడుపేట)) డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి బాబు మోసం చేశారని పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు విన్నవించారు. నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మోసపూరిత వాగ్దానాలతో బాబు అన్ని వర్గాల ప్రజలను వంచించాడని సంజీవయ్య విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే అంతా ఏకమై వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరిగి ప్రజాబ్యాలెట్ ను పంపిణీ చేసి బాబు మోసపూరిత హామీలపై మార్కులు వేయించారు.