రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నిరుద్యోగభృతి ఇవ్వకపోతే ఆందోళన తప్పదు
14 Mar 2017 4:17 PM
కాకినాడః వైయస్సార్సీపీ లీడర్ ముత్తా శశిధర్ కాకినాడ 4వ వార్డులో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వార్డులో రోజురోజుకు ప్రజల కష్టాల లిస్ట్ పెరుగుతుందే తప్ప తరగడం లేదని శశిధర్ అన్నారు. ఎక్కడ కూడ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. పాకలన్నీ తీయించి ఇళ్లు కట్టిస్తాం, నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పి బాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. వచ్చే బడ్జెట్ లో నిరుద్యోగులకు భృతి అందకపోతే రానున్న రోజుల్లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.