వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పచ్చచొక్కాలకే పథకాలు..చంద్రబాబును నమ్మొద్దు
09 Jan 2017 1:10 PM
శ్రీకాకుళం(వాడాడ))నమ్మిన వారిని వంచించడంలో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సూచించారు. గార మండలం వాడాడ పంచాయతీలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడేళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ధర్మాన వద్ద మొరపెట్టుకున్నారు. పచ్చచొక్కాల వారికే పథకాలు మంజూరు చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తానన్న చంద్రబాబు బిక్షాధికారులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.