రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రజల దరి చేరని పథకాలు
03 Sep 2016 5:48 PM
ఏ గడప తొక్కినా సమస్యలే...
యలమంచిలి(పేదపాడు): ఏ గడపకు వెళ్లిన... ఏ వ్యక్తిని పలకరించిన సమస్యలతో సతమతమవుతున్నారని నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయ కర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతపురం మండల పరిధిలోని పేదపాడు గ్రామంలో ఆయన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందజేసి చంద్రబాబు మోసపూరిత పాలనపై మార్కులు వేయించారు.
పచ్చచొక్కాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ముదినేపల్లి(బొమ్మినంపాడు): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాలాంటి పేదల దరి చేరడం లేదని, పక్కా ఇల్లు కట్టుకుందామన్న ఆశలు అడియాశలుగానే మిగిపోయాయని బొమ్మినంపాడు గ్రామస్తులు వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలో పర్యటిస్తూ చంద్రబాబు మోసపూరిత హామీలను వివరించారు.