కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రానున్నది రాజన్న రాజ్యం
02 Mar 2017 1:21 PM
తూర్పుగోదావరిః మండపేట మండలం మెర్నిపాడు గ్రామంలో పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిలో వేగుళ్ల లీలాకృష్ణకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. గ్రామంలో పారిశుధ్యం చాల అధ్వాన్నంగా ఉందని, ( k .దుర్గ ) గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ లేవని మహిళలు వాపోయారు. ఈ క్రమంలో ప్రతి గడపకు వెళ్ళి గత ఎలక్షన్ లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలపై ముద్రించిన ప్రజా బ్యాలెట్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ.... రాబోయే కాలంలో వైయస్ జగన్ నాయకత్వంలో రాజన్న పాలన వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.