రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకుతింటున్నారు
09 Jan 2017 4:46 PM
తూ.గో. జిల్లా(పి. గన్నవరం))రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైయస్సార్సీపీ పి. గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టి బాబు మండిపడ్డారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, నాగుల్లంక గ్రామంలో గడపగడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్కా ఇళ్లు, పెన్షన్లు, రోడ్లు, ఇండ్లస్థలాలు ఏవీ ఇవ్వడం లేదని ప్రజలు ప్రభుత్వ అసమర్థతను చిట్టిబాబు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి అందినకాడికి దోచుకుంటున్నారని చిట్టిబాబు ధ్వజమెత్తారు. బాబు పాలనతో విసిగుచెందిన ప్రజలు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.