రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
సమస్యల సుడిలో రాష్ట్రం
10 Dec 2016 5:22 PM
నెల్లూరు(నాయుడుపేట)) సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట మున్సిపాలిటీ 19వ వార్డు అగ్రహారపేటలో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ సరిగా రావడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. టీడీపీ పాలనలో ఒక్క సంక్షేమ పథకం తమ దరికి చేరడం లేదని 19వ వార్డు వాసులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మోసపూరిత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సంజీవయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.