అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
అవినీతి పాలనపై ఆగ్రహం
07 Apr 2017 3:21 PM
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ బుర్రా మధుసూదన యాదవ్ ఆధ్వర్యంలో పామూరు మండలం బలిజపాలం గ్రామంలో గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుర్రా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అవినీతి, అరాచక పాలనను బుర్రా ప్రజల వద్ద ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను వంచించాడని బుర్రా మండిపడ్డారు.