మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సాగునీరు లేక ఇబ్బందులు
27 Oct 2016 6:29 PM
గుంటూరు(రేపల్లె
))పంటకాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఎండుదశకు చేరాయని రైతులు వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ వద్ద వాపోయారు. రైతులు, డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని చెప్పి బాబు మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన చెరుకుపల్లి మండలంలో పర్యటించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వానికి ఇవేమీ పట్టకపోవడం దారుణమన్నారు. టీడీపీ మోసాలపై ప్రజాబ్యాలెట్ ద్వారా ఎండగట్టారు. బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.