చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరిక
ప్రజాబ్యాలెట్ పంపిణీ
18 Feb 2017 5:55 PM
తూర్పుగోదావరి: రాజోలు నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో శనివారం గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం సందర్భంగా ఇంటింటికి ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. వైయస్ఆర్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది.