గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
ప్రజలే బాబుకు తగిన బుద్ది చెబుతారు
02 Aug 2016 3:57 PM
విశాఖపట్నంః గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ కరణం ధర్మశ్రీ నర్సయ్యపేటలో గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.