మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బూటకపు హామీలతో ప్రజలను దారుణంగా వంచించాడు
02 Dec 2016 12:50 PM
కర్నూలు(ఎమ్మిగనూరు))చంద్రబాబు నాయుడు బూటకపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను దారుణంగా వంచించాడని వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పెద్దకొత్తిలి, సంజీవపురం తదితర గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రుణాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను మహిళలు, రైతులు, వృద్ధులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మహానేత వైయస్ఆర్ పాలనలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవని, బాబు వచ్చాక లేనిపోని నిబంధనలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మోసకారి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.