మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం
బాబుకు ప్రజలే బుద్ధిచెబుతారు
28 Apr 2017 12:05 PM
ప్రకాశంః ఎన్నికల ముందు వందల కొద్ది వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం దళితవాడ నందు నిర్వహించిన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమంలో యడం బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మోసపు వాగ్ధానాలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్ను స్థానికులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.