రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
బాబు పాలనలో ప్రజలకు తప్పని కష్టాలు
25 Apr 2017 5:59 PM
ప్రకాశంః చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని కొండేపి మండలం మూగచింతల గ్రామంలో అశోక్బాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.