మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబు వైఫల్యాలను ప్రజలే ఎండగట్టాలి
28 Sep 2016 6:26 PM
నంద్యాల(నూనెపల్లి): సీఎం చంద్రబాబు వైఫల్యాలను ప్రజలే ఎండగట్టాలని నంద్యాల నియోజవకర్గ వైయస్సార్సీపీ ఇంచార్జీ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విజయభాను కాటన్మిల్లు, సాదిక్నగర్, ఆర్ఎఫ్ రోడ్డు, సాయిబాబానగర్, విద్యానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి చంద్రబాబు మోసాలను వివరించారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందజేసి బాబు పాలనపై మార్కులు వేయించారు.