రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
17 Oct 2016 10:34 AM
తూర్పుగోదావరి))మండపేట నియోజకవర్గ కన్వీనర్ వేగుళ్ల పట్టాబి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో కపిలేశ్వపురంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ప్రజాబ్యాలెట్ ను అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకట్రావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.