చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బాబు పాలనలో ప్రజలకు తప్పని కష్టాలు
30 Jan 2017 2:51 PM
ప్రకాశంః చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వాడరేవు గ్రామ పంచాయతీలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపగడపకు తిరిగి తెలుగుదేశం పార్టీ మోసపూరిత పాలనను వివరించారు. అదేసమయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను బాలాజీకి మొరపెట్టుకున్నారు. బాబు వాగ్ధానాలు నమ్మి మోసపోయామని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.