సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
దగాకోరు ప్రభుత్వంపై ప్రజాగ్రహం
13 Jul 2016 5:05 PM
ఒంగోలు: నగరంలో ఆరవ రోజు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు కేశవరాజుకుంట, చెన్న మల్లేశ్వరకాలనీలో గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు నేతలకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బొట్టుపెట్టి హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాబు మోసపూరిత పాలనను ప్రతి గడపలో ఎండగట్టారు. రెండేళ్లుగా బాబు చేస్తున్న వంచనను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలు విస్మరించిన దగాకోరు ప్రభుత్వంపై ప్రజలు మండిపడ్డారు.