19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ప్రజలే బాబుకు బుద్ధి చెప్పాలి
17 Mar 2017 5:47 PM
శ్రీకాకుళంః వందలకొద్ది హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. టెక్కలి మండలం గంగాధరపేట గ్రామంలో తిలక్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ... చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన సాగాలంటే వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు.