రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రతీ నోట ఒకే మాట
14 Jul 2016 6:01 PM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్సార్సీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగడుతున్నారు. గడపగడపలో బాబు అవినీతి, అక్రమాలను వివరిస్తున్నారు. ధర్మాన క్రిష్ణదాస్, రెడ్డి శాంతి తదితర నేతలు ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ప్రతీ నోట ఒకే మాట వినిపిస్తోంది. అబద్ధపు హామీలతో మోసం చేసిన చంద్రబాబును గద్దెదింపడమే తమ ధ్యేయమని చెబుతున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు , వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని కోరుకుంటున్నారు.