ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
23 Dec 2016 4:51 PM
కర్నూలు))బనగానపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి పెద్దరాజుపాలెం, పసుపలతండా ,కాలేనయాక్ తాండ, బద్రినాయక్ తాండ గ్రామాల్లో గడప గడప కు వైయస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు విభాగం అధ్యక్షుడు శివరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. టీడీపీ అవినీతి, అక్రమ పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు అమలు చేయడం లేదని, తమను మోసం చేశాడని మండిపడ్డారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కాటసాని ప్రజలకు పిలుపునిచ్చారు.