చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దోపిడీ పాలనకు చరమగీతం పాడుదాం
27 Jan 2017 4:25 PM
టెక్కలి నియోజకవర్గo, సంతబొమ్మాలి మండలం , నగిరిపెంట గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి తిలక్ ఇంటింటికీ తెరిగి బాబు మోసపూరిత పాలనను వివరించారు. కరపత్రాలు అందించి ఎన్నికల హామీలపై మార్కులు వేయించారు. ఈ సందర్భంగా ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు వాపోయారు. దోపిడీ పాలనకు చరమగీతం పాడుదామని తిలక్ ప్రజలకు పిలుపునిచ్చారు.