రాజన్న రాజ్యం కోసం

గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం ఐదు నెలలు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గడపగడపలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైయస్సార్సీపీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. టీడీపీ పాలనలో దగాపడిన ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.



Back to Top