అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాజన్న రాజ్యం కోసం
21 Dec 2016 4:02 PM
గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం ఐదు నెలలు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గడపగడపలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైయస్సార్సీపీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. టీడీపీ పాలనలో దగాపడిన ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.