అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
మరో రెండేళ్లలో ప్రజల ప్రభుత్వం
13 Mar 2017 4:38 PM
శ్రీకాకుళంః ఇతర రాష్ట్రాల్లోని ప్రజాతీర్పు ఏపీలోనూ పునరావృత్తం అవుతుందని, బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం దుబ్బకవానిపేట, మల్లపేట గ్రామాల్లో గడప గడప కు వైయస్సార్ (మొత్తం రోజులు - 116) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత పాలనపై ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. రెండేళ్లలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, కష్టాలన్నీ తీరిపోతాయని భరోసా ఇచ్చారు.