గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయి
22 Mar 2017 1:03 PM
ప్రకాశంః సంక్షేమ పథకాలు తమకు అందకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయని గ్రామస్తులు వాపోయారు. వైయస్సార్సీపీ పర్చురు నియోజకవర్గ ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్ అన్నంబొట్లవారిపాలెంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి పాలనను ఇంటింటికీ వెళ్లి ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ వాళ్ల పార్టీ నేతలకే కేటాయిస్తున్నారని, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గొట్టిపాటి భరత్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలంటే అది వైయస్సార్సీపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో పార్టీని ఆదరించాలని భరత్ ప్రజలను కోరారు.