మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధం
26 Dec 2016 5:35 PM
నరసన్నపేట))రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాదని ప్రభుత్వం జన్మభూమి కమిటీలను నియమించడం సరికాదని, పెత్తనం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుతింటున్నారని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. నరసన్నపేట మండలం కామేశ్వరిపేట గ్రామపంచాయతీ లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్లు ఇవ్వడం లేదని వికలాంగులు, వింతతువులు కృష్ణదాస్ కు మొరపెట్టుకున్నారు. రుణాలు మాఫీ కాలేదని, రోడ్లు, డ్రైనేజీలు దారుణంగా ఉన్నాయని మహిళలు వాపోయారు. మోసపూరిత సర్కార్ కు తగిన గుణపాఠం చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు.