కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గడపగడపలో ప్రజల పార్టీకి విశేష ఆదరణ
12 Dec 2016 5:35 PM
శ్రీకాకుళంః వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం నియోజకవర్గంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. తమ గోడు వినేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ధర్మాన ఇంటింటికీ తిరుగుతూ బాబు మోసపూరిత విధానాలను ఎండగట్టారు. అదే సమయంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.