మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
24 Mar 2017 5:16 PM
కందుకూరుః ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూమాటి మాధవరావు ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ, కుమ్మరి శెట్టి పాలెంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా బ్యాలెట్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ...తెలుగుదేశ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి రాజ్యం రావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.