కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
28 Sep 2016 6:25 PM
బండిఆత్మకూరు: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జీ బుడ్డా శేషారెడ్డి విమర్శించారు. వెంగళరెడ్డిపేటలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం శేషారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుఫాను వల్ల మద్దులవాగు, సంకలవాగు, గాలేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, రామాపురం, బండిఆత్మకూరు, సంతజూటూరు, పార్నపల్లె, సింగవరం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరిపంట దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.