19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
గడపగడపలో మేమున్నామంటూ భరోసా
15 Jul 2016 3:29 PM
గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతీ గడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రెండేళ్ల కాలంలో బాబు చేసిన వంచనను పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ అశోక్ సింగరాయకొండ మండలం, పాకాల గ్రామంలో గడపగడపలో పర్యటించారు. బాబు మోసాలను ఎండగట్టారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపగడకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మల్లేపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గడపగడపలో బాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు. అదేసమయంలో వారి సమస్యలు తెలుసుకుంటూ...అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని తప్ప నెరవేరుస్తారని వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యాల శ్రీనివాస్ సమక్షంలో పెద్ద ఎత్తున మల్లేపల్లి గ్రామంలోని టీడీపీ నేతలు వైయస్సార్సీపీలో చేరారు.