మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రజావ్యతిరేక సర్కార్ పై పోరాటం
14 Feb 2017 2:59 PM
శ్రీకాకుళంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సర్కార్ తీరును ఎండగడుతూ నేతలు ముందుకు సాగుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం ఉర్జాం గ్రామ పంచాయతీ లో గడప - గడపకు వైయస్ఆర్ (106వ రోజు,85వ పంచాయతి) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసారు
మరోవైపు, టెక్కలి నియోజకవర్గo నాంబళ్ల పేట, పిఠాపురం, మోదుగవలస గ్రామలలోనియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది. టీడీపీ అవినీతి, అక్రమ పాలనను పార్టీ నాయకులు గడపగడపలో ఎండగట్టారు.