రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
దిగ్విజయంగా గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం
15 Feb 2017 2:40 PM
ప్రకాశంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపలో పర్యటిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం సియస్ పురం మండలం v. బైలు పంచాయతీ లోని v.బైలు ,చేన్నపునాయుని పల్లి (hamlets) గ్రామాల్లో గడప గడపకు వైయస్సార్ సిపి కార్యక్రమం జరిగింది. కనిగిరి వైయస్సార్ సిపి ఇన్చార్జి బుర్రా మధుసూధన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు.
కోమరోలు మండలం రెడ్లచేర్ల గ్రామంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం సాగింది.
కొండేపి నియోజకవర్గం టంగుటూరు మేజర్ పంచాయతీ రావివారిపాలెంలో అశోక్ బాబు ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది.