రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
పి.గన్నవరంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం
10 Jun 2017 6:23 PM
పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో శనివారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవితో పాటు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 130 ఇళ్లకు వెళ్లి ప్రజా బ్యాలెట్లు పంచారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గడపకెళ్లినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని చిట్టిబాబు అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.