మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మౌలిక సదుపాయలు కల్పించడంలో సర్కార్ విఫలం
16 Feb 2017 5:25 PM
తూర్పుగోదావరి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్సీపీ అమలాపురం ఇన్చార్జ్ పినిపే విశ్వరూప్ మండిపడ్డారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, శింగరాయపాలెంలో గురువారం గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి 260 గడపలకు పైగా వెళ్ళి్లపార్టీ కరపత్రాలు, ప్రజా బ్యాలెట్ పంపిణీ చేశారు. 250 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో శివారుప్రాంతం అభివృద్దికి దూరంగా ఉందని, సరైన రోడ్డు మార్గం, తాగునీరు సరఫరా లేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెప్పారు. పక్కా గృహలు లేవని ,ఇంటి స్ధలాలు, రుణాలు మంజూరు లేదని, పిఛనులు మంజూరు చెయ్యడం లేదని మొరపెట్టుకున్నారు.