రామసాగరంలోగడపగడపకు వైయ‌స్ఆర్‌

నెల్లూరు: సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గడపగడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జీ, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మండలంలోని జెడ్పీటీసీ,ఎంపీటీసీలు,వైయ‌స్ఆర్‌సీపీ  సర్పంచ్‌లు,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top