చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అవినీతి, అక్రమాలే లక్ష్యంగా పాలన
05 Oct 2016 4:55 PM
టీడీపీ దోపిడీ పాలన
బనగానపల్లె(జిల్లెల్ల): రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పాలన సాగిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురు గౌరు వెంకటరెడ్డి అన్నారు. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జిల్లెల్లలో నిర్వహించగా, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం అవినీతి, అక్రమాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
నిరుద్యోగులను దగా చేసిన టీడీపీ
పాణ్యం(కల్లూరు): ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసి నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వం టీడీపీ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో చరితారెడ్డి ఆధ్వర్యంలో 19వ వార్డు గణేష్నగర్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందజేసి చంద్రబాబు మోసపూరిత హామీలపై మార్కులు వేయించారు.