రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
మోసం చేయడమే బాబు నైజం
15 Oct 2016 4:51 PM
తూర్పుగోదావరి(జగ్గంపేట))గోకవరం మండలం రంపయర్రపాలెం గ్రామంలో ఐదో రోజు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపగడపలో పర్యటించి టీడీపీ సర్కార్ మోసాలను ఎండగట్టారు. ఈసందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను శ్రీనివాస్ వద్ద మొరపెట్టుకున్నారు. బాబుకు ఓట్లు వేసి మోసపోయామని వాపోయారు. నమ్మిన వారిని మోసం చేయడంలో బాబును మించిన వారెవరూ లేరని ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే రానున్న కాలంలో వైయస్సార్సీపీకి మద్దతు పలికి, వైయస్ జగన్ ను సీఎం చేయాలని ప్రజలను కోరారు.