మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
కొల్లేటి ప్రజలను నట్టేట ముంచారు
04 Oct 2016 4:27 PM
కృష్ణా(కైకలూరు))మండవల్లి మండలం చింతపాడు గ్రామంలో కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 86వ రోజు కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ...ప్రభుత్వం కొల్లేటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, తాగునీరు లేక అల్లాడుతున్నామని స్థానిక సమస్యలను ప్రజలు డీఎన్నార్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.