కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు దుర్మార్గపు పాలన
04 Apr 2017 12:57 PM
ప్రకాశంః కనిగిరి నియోజకవర్గం పామూరు టౌన్ 5వ వార్డులోని సుబ్బరామయ్యవీధి, వడ్డెరపాలెం,రామ్ నగర్ లో నియోజకవర్గ ఇంచార్జ్ బుర్రామధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మధుసూదన్ యాదవ్ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ దుర్మార్గపు, నిర్లక్ష్యపు పాలనను ఎండగట్టారు.