చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
అనుభవాన్ని అవినీతికి ఉపయోగిస్తున్న చంద్రబాబు
17 Jun 2017 2:52 PM
విశాఖపట్నంః తనకున్న అనుభవాన్ని అభివృద్ధిపై పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, భూదందాలకు ఉపయోగిస్తున్నాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ కన్వీనర్ శెట్టి పాల్గుణ విమర్శించారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలోని పేదబయలు మండలం గలగుండా పంచాయతీ మంగబంధ గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల మోసపు హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్ను స్థానికులకు అందజేసి టీడీపీ పాలనపై మార్కులు వేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నబ్బి, కల్యాణ్, రాజయ్య,. దిలీప్కుమార్, దివాకర్బాబు, రవీంద్రబాబు, రామరాజు, పార్టీ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.