వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని చంద్రబాబు
30 Dec 2016 6:45 PM
తూ.గో.జిల్లాః పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలం, ఇసుకపూడి గ్రామంలో కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రెండున్నరేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న మోసపూరిత పాలనను చిట్టిబాబు ఇళ్లు ఇళ్లు తిరిగి ఎండగట్టారు. ప్రజాబ్యాలెట్ అందించి మార్కులు వేయాలని కోరారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చిట్టిబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.