రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విదేశీమోజులో చంద్రబాబు
11 Aug 2016 5:59 PM
కర్నూలు జిల్లా(ఎమ్మిగనూరు): బాబు పాలనలో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఎమ్మగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ప్రభుత్వ తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేరని, చంద్రబాబు ప్రభుత్వ బానిసత్వాన్నుంచి విముక్తి కోరుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఎంతసేపు సింగపూర్, చైనా, జపాన్ అంటూ విదేశాలు తిరుగుతూ ప్రజలను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. రానున్నది మన ప్రభుత్వమని, వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలకు భరోసా కల్పించారు. గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల టౌన్ కురువ గేరి, వడ్డే వీధిలో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.