రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాబు సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయ్
12 Apr 2017 6:35 PM
పి. గన్నవరంః చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలంతా బాబుపై ఆగ్రంలో రగలిపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు విమర్శించారు. పి. గన్నవరం మండల పరిధిలోని పోతవరం గ్రామంలో బుధవారం గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడన్నారు. మూడేళ్లలో ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టని బాబు సర్కార్పై ప్రజలంతా మండిపడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.