జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
బాబు సర్కార్ ను బంగాళాఖాతంలో కలిపేద్దాం
17 Mar 2017 4:59 PM
ప్రకాశంః రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్యాదవ్ ప్రజలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని హెచ్ఎం పాడు మండలం గాయంవారి పల్లిలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్ను పంచుతూ బాబు పాలనపై మార్కులు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ...రాష్ట్రాన్ని గాలికివదిలేసి ప్రజాసొమ్ముతో చంద్రబాబు గాలి తిరుగుడు తిరుగుతున్నాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని బంగాళఖాతంలో కలపాలన్నారు.