రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని మరచిపోయారు...
31 Aug 2016 1:05 PM
కుప్పం: చంద్రబాబు ఎన్నికల సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో తమ నియోజకవర్గానికి వచ్చి గోడు తెలుసుకున్న దాఖలాలే లేవని కుప్పం నియోజక వర్గ ప్రజలు వాపోయారు.
"చంద్రబాబు మా నియోజకవర్గం నుంచి గెలవడం, ఆయనే మా నాయకుడు కావడం మా దురదృష్టం" అని ప్రజలు వాపోయారు.
గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని యామగానిపల్లిలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు మండీసుధ, కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రమౌళి పర్యటించారు.
గడపగడపకు వెళ్లి ప్రజలగోడు తెలుసుకున్నారు. చంద్రబాబు నియోజకవర్గం అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఉండటానికి సరైన గుడిసెలు కూడా లేవని ప్రజలు తమ గోడును వైయస్ఆర్ సీపీ నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
"చంద్రబాబు మా నియోజకవర్గం నుంచి గెలవడం, ఆయనే మా నాయకుడు కావడం మా దురదృష్టం" అని ప్రజలు వాపోయారు.
గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని యామగానిపల్లిలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు మండీసుధ, కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రమౌళి పర్యటించారు.
గడపగడపకు వెళ్లి ప్రజలగోడు తెలుసుకున్నారు. చంద్రబాబు నియోజకవర్గం అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఉండటానికి సరైన గుడిసెలు కూడా లేవని ప్రజలు తమ గోడును వైయస్ఆర్ సీపీ నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.