రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అబద్ధపు హామీలతో నయవంచన
15 Feb 2017 6:06 PM
తూ.గో.జిల్లాః పి.గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మండలం, మాచవరం గ్రామంలో 150 వ రోజు గడప గడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలొ నగరపంచాయతీలోని 7వార్డులో రెండోవరోజు గడప గడపకు వెైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది . చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించారని పితాని బాలకృష్ణ విమర్శించారు.