పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపండి
01 Nov 2017 3:48 PM
న్యూఢిల్లీః వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి న్యూఢిల్లీలో జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషనర్ ను కలిశారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేశారు. ఎన్సీపీసీఆర్ జోక్యం చేసుకొని విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల యజమానులే మంత్రులుగా ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. స్వల్ప వ్యవధిలో 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.