మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ
04 Mar 2017 5:58 PM
ప్రకాశంః బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఒంగోలులోని RIMS హాస్పటల్ లో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్, పార్టీ నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల అండతో నిబంధనకు విరుద్దంగా బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అధికారులు ఇప్పటికైనా మేల్కొని చట్ట విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోవాలని కోరారు.