మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఓటుకి కోట్లు కేసు మీద చీకటి ఒప్పందాలు
24 Oct 2015 8:41 PM
ఓటుకు
కోట్లు కేసు నుంచి బయటపడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‑తో చంద్రబాబు
లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఎంపీవైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.
అందుకే కేసీఆర్‑ను చంద్రబాబు అందలం ఎక్కించారని వ్యాఖ్యానించారు.రాజధాని అమరావతి
ప్రాంతంలో చెరుకు పంటలు తగులపెట్టడంపై విచారణ జరిపేందుకు తమ పార్టీ తరపున ప్రత్యేక
బృందాన్ని పంపిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం
శంకుస్తాపన పేరు చెప్పి సాధించిందేమీ లేదని, మట్టి నీరు తప్ప అని ఆయన
వ్యాఖ్యానించారు.